News
తమళనాడు ఆర్కెనగర్ ఉప ఎన్నిక రద్దు
తమిళనాడులోని ఆర్.కె.నగర్ ఉప ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ నెల పన్నెండున ఈ ఉప ఎన్నిక జరగవలసి ఉంది. ఈ ఎన్నికలలో అన్నా డి.ఎమ్.కె. మంత్రి విజయభాస్కర్ ఆద్వర్యంలో ఎనభై కోట్ల రూపాయలు మేర పంచడం జరిగిందన్న ఆరోపణలు రావడం, ఐటి శాఖ దాడులు జరిపి నివేదిక ఇచ్చిన నేపద్యంలో రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. శశికళ వర్గం తో పాటు,పన్నీర్ సెల్వం వర్గం , అలాగే డి.ఎమ్.కె కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖర్చుపెడుతున్నాయి. గతంలో కూడా ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో తంజావూరు, అరవకుర్చీ నియోజకవర్గాలలో కూడా ఎన్నికలను ఈ కారణంతోనే రద్దు చేశారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








